రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం గోలేటి లోని బెల్లంపల్లి ఏ రియాకు నిర్దేశించిన 62.60 లక్ష ల టన్నుల బొగ్గు ఉత్పతి లక్ష్యాలను తేది 20-03-16 నాటికీ సాధించినట్లు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కె.రవిశెంకర్ ఒక ప్రకటనలో తెలిపారు 2015-16లో 100 % బొగ్గు ఉత్పత్తి ముందుగానే సాధించడానికి కృషి చేసిన కార్మికులు సుపరవైజర్లు మరియు అధికారులకు ఈ సందర్బంగా శుబాకాం క్షా లు తెలిపారు ఈ ఉత్పత్తిని సాధించడానికి తమవంతు సహకారం మరియు తోడ్పాటును అందించిన ట్రేడ్ యూనియన్ నాయకులందరిని క్రుతజ్ఞతాబివంధనములు తెలియజేసారు ఇదేక్రమంలో బెల్లంపల్లి ఏరియాలో పెద్ద ఎత్తున సంక్షేమకార్యక్రమాలు కూ డా చేపటడం జరిగిందని తెలియజేశారు బవిష్యత్ లో కూ డా కార్మికులు మరియు అధికారులు కలిసి పనిచేస్తూ ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఈ సంధర్బంగా వారు కోరారు
No comments:
Post a Comment