Monday, 21 March 2016

సర్వ సభ్య సమావేశం వాయిదా


సర్వ సభ్య సమావేశం వాయిదా



రెబ్బెన:  (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల ప్రజా పరిషత్‌ సర్వ సభ్య సమావేశం ఆదివారం నిర్వహించాల్సి ఉండగా అధికారులు, సభ్యుల కోరం  లేక   సమావేశం వాయిదా పడింది. ఈ సర్వ సభ సమావేశాన్ని తిరిగి ఏప్రిల్ మాసము లో నిర్వహిస్తున్నట్లు ఎం.పి.డి. ఎం ఎ అలీమ్ తెలిపారు. ఈ సమావేశానికి ఎం పి పి  సంజీవ్ కుమార్ , ఎం పి  టి సి లు కొవ్వూరి శ్రీనివాస్ , మురళి బాయి,  వ్యవసాయ అధికారి మంజుల ,ఐ కె పి  ఎ పి  ఎం వెంకట రమణ  , అంగన్ వాడి సూపర్ వైజర్లు , వేతెనారి డాక్టర్ సాగర్ , పి  ఆర్  జె యి జగన్నాథ్ లు ఉన్నారు .

No comments:

Post a Comment