పాటశాల భవనాలకు పగుళ్ళు
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలములో ని ప్రభుత్వ పాటశాలలకు మంజురైన నూతన భవనాలకు పగుళ్ళు తేలుతున్నాయి . ప్రభుత్వ అధికార్ల నిర్లక్ష్యానికి , కాంట్రాక్టర్ల దోపిడీ తనానికి ఈ పగుళ్ళు అద్దం పడుతున్నాయి . గోలేటి గ్రామ పంచాయతి లోని రేకుల గూదేములోని పాటశాల భవన నిర్మాణం లో నాణ్యత లోపించడం వలన పాటశాల భవనం భీటలు భారిందని సోమవారం రోజున ప్రజా పిరియదుల విభాగం లో ఉన్నటువంటి అధికారి ఈ.ఓ.పి.ఆర్.డి కి వినతిపత్రం ఇస్తు ఆరోపించారు. సంబందిత కంట్రాక్టర్ లోపం వలన భవనం లో నాణ్యత లోపించడం కారణంగా భవనం పగుళ్ళు తేలి ప్రమాదకరంగా మారింది. క్వాలిటి లోపించడముతో పాటశాల భవనాలు ఎప్పుడు కూలి పోతాయో అని విద్యార్థుల తల్లి దండ్రుల ఆరోపిస్తున్నారు . కనీసం భవనంకు నీళ్ళు కూడా పోయకపోవడంతో నూతనంగా నిర్మించిన భవనం చాల ప్రమాదంగా మారిందని గ్రామస్తులు ఏ. శ్రీనివాస్, బి. రాజు, శ్రీనివాస్ గౌడ్, నారాయణ, పోచం, హరిదాస్, లింగయ్య, సురేష్, భాబురావు, భీంరావు తదితరలు పేర్కొన్నారు
No comments:
Post a Comment