Saturday, 26 March 2016

కళా జాత భ్రుందాల చే అవగాహన

కళా  జాత భ్రుందాల చే అవగాహన


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రభుత్వ సంక్షేమా పథకాలపై  తెలంగాణా ప్రభుత్వం సమాచార పౌర సంభందాల శాఖ ఆదిలాబాద్ ఆధ్వర్యములో  రెబ్బెన మండల కేంద్రములో తెలంగాణా సాంస్కృతిక సారది కలాజత భ్రున్దాలచే అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా వారు ఆటా పాటలు పాడుతూ ప్రదర్శన ఇచ్చ్చారు . ఈ కార్య క్రమములో కళాకారులు కొప్పర్తి సురేందర్ , గోదిశేల బాపు , కొద్ది సోమశేఖర్ , గోదిశేల కృష్ణ , ఎం డి ఇర్ఫాన్ , కొప్పర్తి రవీందర్ , గుండా శిరీష , కట్ల అపూర్వ లు ఉన్నా

No comments:

Post a Comment