Monday, 21 March 2016

సమావేశ సమయం మారిన సమాచారమివ్వని- ఎం. పి . డి. ఓ


సమావేశ సమయం మారిన సమాచారమివ్వని ఎం పి  డి ఓ

రెబ్బెన సర్వ సభ్య సమావేశము ఆదివారము ఉదయం 11.30ని "జరగాల్సి ఉండగా మధ్యాహ్నానికి వాయిదా వేశారు . ఆ సమాచారం కొందరికె ఎం.పి.డి.ఓ  తెలిపారు . కనీసము పత్రిక విలేకర్లకు తెలుపకపోవడము ఎంత విద్దురమని సభ్యులు , అధికార్లు అంటున్నారు . ఎం.పి.డి.ఓ ఓ కార్యాలయానికి ఉదయము 11.  30 నిమిషాలకు  కొందరు  పత్రిక విలేకర్లు వెళ్లి కార్యాలయా సిబ్బందిని సమావేశము ఎప్పుడని అడుగగా వాయిదా పడ్డట్లు తెలుపడముతో  విలేకర్లు కంగు తిన్నారు . ఈ విషయము ఎం.పి.డి.ఓ అలీమ్ కు ఫోన్లో  సంప్రదించగా ఏమీ స్పందించా లేదు . మండలము లో అభివృద్ధి పనులు ప్రభుత్వ పరంగా ఎన్నో గరుతున్న ఎం పి  డి ఓ మాత్రము ఎలాంటి సమాచారము ఇవ్వడము లేదు . ప్రభుత్వమ్  చేపట్టిన స్ప్రజా సంక్షేమ పతకాలు  ప్రజలకు తెలియ జేయాల్సిన ఎం పి  డి ఓ పత్రిక ముఖంగా తెలుపక పోవడముతో ప్రభుత్వ పతకాలు ప్రజలకు తెలియడము లేదని విలేకర్లతో పాటు మండల ప్రజలు అంటున్నారు .  

No comments:

Post a Comment