ఉపాది పని కల్పించటం లేదని కూలిల ధర్నా
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలో నంబాల గ్రామ పంచాయితీ ప్రజలు ఉపాది హామీ పని కల్పిచటంలేదని ఉపాది కూలీలు యం పి డి ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు.వారికీ ఉపాది హామీ పనులు మొదలయి 45 రోజులు గడిచిన అధికారుల నిర్లక్షం వలన మరియు ఫీల్డ్ అసిస్టంట్ లేరని, సీనియర్ మెట్ కి జీతం వస్తాలేదని కూలీలు అన్నారు.దీనికి స్పందించిన ఎ పి ఓ కల్పన 15 రోజుల లోపు ఉపాది కల్పిస్తామని హామీ ఇవ్వడం తో గ్రామస్తులు ధర్నాను ఉపసంహరించుకున్నారు. ఈ ధర్నాలో నంబాల ఉప సర్పంచ్ బి బాను ప్రసాద్ ,వార్డు మెంబర్ అన్నం ప్రభాకర్ ,కొవ్వూరి శ్రీకాంత్ ,రత్నం వెంకటి ,జి శంకర్, పూదరి ప్రవీణ్,టేకం భీమయ్య,డి పద్మ ,జుపాక రాజేశ్వరి మరియు ఉపాది కూలీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలో నంబాల గ్రామ పంచాయితీ ప్రజలు ఉపాది హామీ పని కల్పిచటంలేదని ఉపాది కూలీలు యం పి డి ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు.వారికీ ఉపాది హామీ పనులు మొదలయి 45 రోజులు గడిచిన అధికారుల నిర్లక్షం వలన మరియు ఫీల్డ్ అసిస్టంట్ లేరని, సీనియర్ మెట్ కి జీతం వస్తాలేదని కూలీలు అన్నారు.దీనికి స్పందించిన ఎ పి ఓ కల్పన 15 రోజుల లోపు ఉపాది కల్పిస్తామని హామీ ఇవ్వడం తో గ్రామస్తులు ధర్నాను ఉపసంహరించుకున్నారు. ఈ ధర్నాలో నంబాల ఉప సర్పంచ్ బి బాను ప్రసాద్ ,వార్డు మెంబర్ అన్నం ప్రభాకర్ ,కొవ్వూరి శ్రీకాంత్ ,రత్నం వెంకటి ,జి శంకర్, పూదరి ప్రవీణ్,టేకం భీమయ్య,డి పద్మ ,జుపాక రాజేశ్వరి మరియు ఉపాది కూలీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment