సకాలంలో సరుకులు పంపిణి చేయాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రేషన్ డీలర్లు లబ్దిదారులకు సరైన సమయంలో సరుకులు పంపిణి చేయాలనీ రెబ్బెన తహశిల్దార్ రమేష్ గౌడ్ అన్నారు బుధవారం రోజున రేషన్ డీలర్లు సమావేశంలో మాట్లాడాతు రేషన్షాపులు వేళకు తెరచుకునేలా, సక్రమంగా సరుకులు పంపిణి జరిగేలా, సరైన వేళల్లో షాపు తెరవలేదని , డిడిలు సకాలంలో కట్టలేదని, కార్డుదారుల పట్ల కఠినంగా వ్యవహరించరాదని , లబ్దిదారులు నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని అన్నారు ఈ సమావేశంలో రెబ్బెన డీలర్లు రామయ్య, బాపు ,రాజేశ్వరి, తిరుపతి,శంకర్ లాల్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment