Friday, 11 March 2016

విధి నెదురించిన విద్యార్ధి - ఇంజనీర్ గా నియామకం

విధి నెదురించిన విద్యార్ధి - ఇంజనీర్ గా  నియామకం

 
రెబ్బెన (వుదయం ప్రతినిధి): రెబెన మండల కేంద్రానికి చెందిన మజ్ హర్  అలీ  ఇటివలే టి ఎస్ పి ఎస్ సి  నిర్వహించిన పంచాయత్ రాజ్ లో ఎ ఇ ఇ గా  ఎంపికయ్యారు. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన బాబాయ్ పిన్నిల ప్రోత్సాహంతో కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే ఇంజనీర్ గా ఎంపికవ్వడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు. తల్లి తండ్రులు లేకున్నా ఆత్మ విశ్వాసము తో దైర్యగాముగా ఇంజనీర్గా పదవిని చేపట్టారు . మండల కేంద్రము నుండి ఇంజనీర గా ఎంపికైన ఎం డి మజహర్ ఆలి ని మండల అధికార్లు , ప్రజా ప్రతినిధులు అభినందించారు , 

No comments:

Post a Comment