మండల కేంద్రం లో ఘరానా మోసం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలో నివసిస్తున్న బి రమేష్కి గత 15రోజుల క్రితం హెచ్ టి సి నుంచి మాట్లాడుతున్నాము మీకు లక్కి డ్రా లో 18000 వేల రూపాయల ఫోన్ వచ్చింది అని అది ఇప్పుడు ఆర్డర్ చేస్తే 4000రూపాయలకే వస్తుంది అని మాయమాటలు చెప్పి విపిపి పోస్ట్ లో బాక్స్ పంపించారు దానిలో చిత్తు కాగితాలు మరియు రాగి యంత్రం వున్నాయి అవి చుసిన బి రమేష్ అవకయ్యారు ఇలాంటి ఘరానా మోసపు మాటలు నమ్మి తనలాగా మోసపోకుడదని బాధపడ్డారు.
hahahaha...
ReplyDelete