Thursday, 17 March 2016

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు -తహశిల్దార్


అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు -తహశిల్దార్

రెబ్బెన:  (వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలో తహసిల్దార్ బుధవారం ఏర్పాటు చేసిన సమవేశంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ రమేష్ గౌడ్ అన్నారు రాత్రి వేళలో ఇసుక రవాణా చేయరాదని టాక్టర్ యజమానులు లెబార్ అధికారుల దగ్గర అంగీకర పత్రమను, అర్.టి.ఒ ఆఫీసు నుంచి అంగీకర పత్రమును తీసుకోవాలని అన్నారు బుగర్బ జలాలు అడుగంటకుండా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద వుంటుంది అని అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ,పత్రాలు లేని ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన వారికీ కఠిన చర్యలు లతో పాటు జరిమాన విదిస్తామని అన్నారు 

No comments:

Post a Comment