Wednesday, 22 June 2016

అక్రమంగా తరలిస్తున్న మొరం అధికారుల పరిశీలన

అక్రమంగా తరలిస్తున్న మొరం అధికారుల పరిశీలన 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో మానేపల్లి కుంట లో అక్రమంగా తరలిస్తున్న మొరంపై బుధవారం  ఇరిగేషన్ డి బి . రవీందర్ కుమార్ ఏ ఈ రాజు ఇరువురు  పరిశీలించారు అనంతరరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోలేటి గ్రామంలో మానేపల్లి కుంటనుండి మొరంను అక్రమంగా అమ్ముకోవడానికి అనుమతించిన సర్పంచ్ పై ఉన్నత అధికారులకు నివేదిక ఇస్తామన్నారు చెరువులో పడి ఆవులు , గేదలు , మనుష్యులు ఎవరైనా గాయాలపాలైతే దానికి పూర్తి బాధ్యత సర్పంచిదే అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెందర్ ఏవైటియుసి మండల కార్యదర్శి రాయిల్లా సర్సయ్య బిజెపి రాష్ట్ర కౌసిల్స్ సభ్యుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు

No comments:

Post a Comment