అక్రమంగా మొరంను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అక్రమంగా మొరంను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాద్యక్షుడు బోగేఉపేందర్ భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేసరి ఆంజనేయులు గౌడ్ ఏ ఐ టి యు సి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్యలు ఆదివారం రెబ్బెన మండలం గోలేటిలోని మానెపల్లికుంట సమీపంనుంచి గోలేటిలోని సింగరేణి రోడ్డుకు ఏలాంటి అనుమతి లేకుండా మట్టిని రవాణా చేస్తుండగా ట్రాక్టర్లను ఒక ఫోక్లియినర్ ను అడ్డుకోవడం జరిగిందన్నారు సంబంధిత గుత్తేదారు రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా గ్రామ పంచాయతి ప్రతినిధులతో కుమ్మకై అక్రమాలకు పాలుపడుతున్నరని అన్నారు ఇప్పటికై ఉన్నత అధికారులు చొరవ తీసికొని అక్రమరవాణాను అరికట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు
No comments:
Post a Comment