Thursday, 16 June 2016

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); 44 రోజులు పంచాయితీ కార్మికులు సమ్మెబాట పట్టినప్పుడు ప్రబుత్వం దిగి వచ్చి  సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నప్పటికీ నెరవేర్చలేదని తెలంగాణ గ్రామా పంచాయితీ వర్కర్స్ అండ్ ఉద్యోగులు యూనియన్ జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ అన్నారు  గ్రామా పంచాయితీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం రోజున రెబ్బెన  మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం పి డి ఓ లక్ష్మి నారాయణ కు వినతి పత్రం అందచేసారు  అనంతరం జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ మాట్లాడుతూ గతం లో 44 రోజులు పంచాయితీ కార్మికులు సమ్మెబాట పట్టినప్పుడు ప్రబుత్వం దిగి వచ్చి మే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నప్పటికీ నేటి వరకు అమలు పర్చలేదన్నారు ప్రబుత్వం హామీ ఇచ్చి 10 నెలలు గడిచిన ఎ ఒక్క సమస్య పరిష్కరించకుండా కాలయాపన గ చేస్తుంది పంచాయితీ కార్మికులు ఎదురుకుంటున్న సమస్యలు పై జిల్లా నిరాహార దీక్షలు చేపడతామన్నారు కాంట్రాక్టు కార్మికుల క్రమ బద్దికరణలో భాగంగా   గ్రామా పంచాయితీలో పని చేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలనీ వేతనాలు పెంచాలని లేకపోతె జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రబుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో  తెలంగాణ గ్రామా పంచాయితీ వర్కర్స్ అండ్ ఏమ్ప్లోయ్స్ యూనియన్ మండల అద్యక్షుడు జి . ప్రకాష్  కార్యదర్శి కే . తిరుపతి నాయకులూ ధర్మయ్య అన్నాజీ సంతోష్ తదతరులు పొల్గొన్నరు 

No comments:

Post a Comment