Sunday, 12 June 2016

సింగరేణి సేవాసమితి వారి ఆద్వర్యం లోవృత్తి కోర్సులు

సింగరేణి సేవాసమితి  వారి ఆద్వర్యం లోవృత్తి కోర్సులు


(రెబ్బెన వుదయం ప్రతినిధి);;  బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవాసమితి  వారి ఆద్వర్యం లోవృత్తి కోర్సులు కార్మికుల కుటుంభాలకోసం శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డి జి ఎం పర్శనల్ జె చిత్తరంజన్ కుమార్ ప్రకటనలో తెలిపారు. గోలేటి, మాదారంలో  టైలరింగ్ , బ్యుటిసియన్  కోర్సులు ,కంప్యూటర్ కోర్సులు ,ఫాస్ట్ ఫుడ్ మరియు క్యాటరింగ్ శిక్షణ లను వాటి కాలపరిమితులను పట్టి ఆశక్తి గల కర్మిలకుల కుటుంబ సబ్యులు ఈ నేల 20తేది లోపు జీఎం పర్సనల్ కార్యలయలం లో దరఖాస్తు లు చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment