Wednesday, 8 June 2016

సబ్సిడీ పై విత్తనాలు తీసుకెళ్ళండి -ఎ ఓ మంజుల

సబ్సిడీ పై విత్తనాలు తీసుకెళ్ళండి  -ఎ ఓ  మంజుల 

 (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని రైతులు సబ్సిడీ పై విత్తనాలను తీసుకెళ్లాలని ఎ ఓ మంజుల అన్నారు . మండల కేంద్రములోని  సహకార కేంద్రములో కందులు , పెసర , మినుము విత్తనాలు 50 శాతము సబ్సిడీ పై ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని , కావాల్సిన రైతులు వెంటనే తీసుకెళ్లాలని ఆమె అన్నారు . 

No comments:

Post a Comment