ప్రైవేటువిద్య సంస్తల్లో అధిక ఫీజులు నియంత్రించాలి -దుర్గం భరద్వాజ్
(రెబ్బెన వుదయం ప్రతినిధి); కార్పొరేట్ ( ప్రైవేటు) విద్య సంస్తలల్లో అధిక ఫీజులు వాసులు చేస్తున్న యజమన్యలపై క్రిమినల్ కేసులు నమోదు చెయలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ అన్నారు. రెబ్బెన మండలంలో సోమవారం వసతి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రబుత్వం ప్రి ప్రైమరీ తరగతులకు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జరిచేసినప్పటికి జిల్లా లో ఇప్పటి వరకు చాల పాటశాలలు అనుమతి తీసుకోకుండా వ్యవహరిస్తున్నరని అన్నారు కనీస వసతులు కల్పించకుండా అర్హత కలిగిన ఉపాద్యాయులను నియమించకుండ ధనర్భానే ద్యేయంగా ప్రైవేటు విద్యాసంస్తల యజామాన్యాలు వ్యవహరిస్తున్నారని అధిక ఫీజులు వాసులు చేస్తున్నారని ఎన్నికల ప్రచారం లాగా వాసులు చేస్తున్నారని అన్నారు జిల్లాలో చాల పాటశాలలు స్వంత భావనలు లేవని షాపింగ్ చొమ్ప్లెక్ష్లలొ కొనసాగిస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రబుత్వానికి చిత్తశుద్ది ఉంటె అనుమతి లేకుండా కనీస వసతులు లేకుండా నిర్వహిస్తున్న యజామాన్యలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ అద్యక్షుడు సంజీవ్ నాయకులూ జుబెద్ ,ముజ్జ ,సాయి వికాస్,అజ్మీర వివేక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment