Thursday, 16 June 2016

పిల్లలచే ఓనమాలు దిద్దించిన ఎమ్ఇఓ


పిల్లలచే ఓనమాలు దిద్దించిన  ఎమ్ఇఓ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లేతనగూడ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి  చిన్న పిల్లలకు  అక్షర బ్యాసం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలని చిన్న తనం నుంచే ప్రతి రోజు పాశాలలకు పంపుతూ విద్యపై ఆకర్షితులు అయ్యేలా చూడాలి అని అన్నారు అలానే ఈ కార్యక్రమంలో ఎచ్ ఎం రవికుమార్  పాశాల ఉపాద్యాయులు కలిసి పిల్లలకి పలకలు, బలపాలు ఉచితముగా పంపిణి చేసి పిల్లలచే ఓనమాలు దిద్దించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు  

No comments:

Post a Comment