పిల్లలచే ఓనమాలు దిద్దించిన ఎమ్ఇఓ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లేతనగూడ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి చిన్న పిల్లలకు అక్షర బ్యాసం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలని చిన్న తనం నుంచే ప్రతి రోజు పాఠశాలలకు పంపుతూ విద్యపై ఆకర్షితులు అయ్యేలా చూడాలి అని అన్నారు అలానే ఈ కార్యక్రమంలో ఎచ్ ఎం రవికుమార్ పాఠశాల ఉపాద్యాయులు కలిసి పిల్లలకి పలకలు, బలపాలు ఉచితముగా పంపిణి చేసి పిల్లలచే ఓనమాలు దిద్దించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు
No comments:
Post a Comment