ప్రైవేటు విద్యా సంస్థలలో దోపిడిని హరికట్టాలి ; యన్ యస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రైవేటు విద్యా సంస్థలలో పాట్య పుస్తకాలు ను అమ్ముతూ విధ్యాను వ్యాపారంగా మారుస్తున్నారని, నిబందనలకు విరుద్ధంగా వ్యహరిం చె పాటశాలల పై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలని యన్ యస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ బుధవారం రెబ్బెన మండల విద్యాధికారికి వినతి పత్రం అంద జేశారు అనంతరం మాట్లాడుతూ రోజురోజుకు ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలు ఎక్కువై పాటశాలలో కనీస సౌకర్యాలు కల్పించ కుండ విద్యార్దుల తలిదండ్రుల వద్ద నుండి వేల లాది రూపాయలు దండు కుంటు నిబందనకు విరుద్దంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసుకొని విద్యార్థులకు అవసరమైయే పుస్తకాలు, టై , బెల్ట్స్ , షూస్ , బ్యాగ్స్ మొదలగు సామగ్రి వారి వద్ద కోణాలని డిమాండ్ చేస్తూ డొనేషన్స్ పేర్లతో అధిక పీజులు వసూళ్లు చేస్తున్నారు అలాగే హర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలన్నారు. పాటశాల లో కనీస సౌకార్యాలు లేకపోవడంతో విద్యార్ధులు తివ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని పాటశాలలో కనీస వసతులు ఐన మరుగుదొడ్లు ,మంచినీటి సౌకర్యం ,ప్రహరి గోడలు వెంటనే కల్పించాలి అదేవిదంగా ప్రభూత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేసి విద్యారంగాన్ని ముందంజలో తిసుకేల్లలన్నారు. అదేవిధంగా ఉన్నత విద్యాధికారులు చొర్వా తీసుకోని ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివేక్ , శేఖర్, జుబెర్ , అజహర్ రజినీకాంత్, జమీల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment