Sunday, 12 June 2016

సాదా బైనామలను ఉచిత భూ పట్టాలు చేసుకోండి

సాదా బైనామలను   ఉచిత భూ పట్టాలు చేసుకోండి

(రెబ్బెన వుదయం ప్రతినిధి)సాధబైయన ద్వారా 5ఎకరాలభూమి రైతులు  ఉచిత భూ పట్టాలు చేసుకోవాలని ఎం పి పి సంజీవ్ కుమార్, జడ్ పి టి సి అజ్మీర బాబురావు, తాహసిల్దార్ బండారి రమేష్ గౌడ్  కోరారు. రెబ్బెన ఎం పి డి ఓ కార్యాలయంలో మాట్లాడురు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సాధబైయన ద్వారా 5ఎకరాలభూమి రైతులు  ఉచిత భూ పట్టాలు 2-06-2014  లోపల సాధబైనమ ద్వారా 5ఎకరాల భూమి కొనుగోలు చేసినవారు  రైతులకు ఉచిత భూ పట్టాలు కొరకు  జూన్ 15వ తేది లోపు  మీ సేవలలో ధరకాస్తు చేసుకోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వై స్ ఎం పి పి రేణుక,సింగల్ విండో చైర్మన్ గాజుల రవీందర్, ,సర్పంచులు ,వి అర్ వో లు ,ఎం పి టి సి లు వివిధ శాఖల  అధికారులు పాల్గొన్నారు

No comments:

Post a Comment