(రెబ్బెన వుదయం ప్రతినిధి); సాధబైయన ద్వారా 5ఎకరాలభూమి రైతులు ఉచిత భూ పట్టాలు చేసుకోవాలని ఎం పి పి సంజీవ్ కుమార్, జడ్ పి టి సి అజ్మీర బాబురావు, తాహసిల్దార్ బండారి రమేష్ గౌడ్ కోరారు. రెబ్బెన ఎం పి డి ఓ కార్యాలయంలో మాట్లాడురు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సాధబైయన ద్వారా 5ఎకరాలభూమి రైతులు ఉచిత భూ పట్టాలు 2-06-2014 లోపల సాధబైనమ ద్వారా 5ఎకరాల భూమి కొనుగోలు చేసినవారు రైతులకు ఉచిత భూ పట్టాలు కొరకు జూన్ 15వ తేది లోపు మీ సేవలలో ధరకాస్తు చేసుకోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వై స్ ఎం పి పి రేణుక,సింగల్ విండో చైర్మన్ గాజుల రవీందర్, ,సర్పంచులు ,వి అర్ వో లు ,ఎం పి టి సి లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment