ప్రభుత్వ బడులె ముద్దు - ప్రైవేటు స్కూళ్ళు మాకొద్దు
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ప్రబుత్వం పాటశాల పటిష్టం చేయడానికి ప్రబుత్వం చేపట్టిన ప్రొప్రెశర్ జయ శంకర బడి బాట కారేక్రమం మోడో రోజు మంగళవారం రెబ్బెన మండలం లోని ఇందిరా నగర్ లో నిర్వహించ్సారు , ఈ సందర్భంగా రోడ్ల పై నినాదాలు చేస్తూ ర్యాలి నిర్వహించారు . ప్రైవేటు స్కూల్ లో పిల్లలను చేర్పించోదని ప్రబుత్వ పాటశాలలో చేర్పించాలని ప్రబుత్వ పాటశాలలో చదువుకున్న విద్యార్దులకు ఉద్యోగావకశాలతో పాటు మెరుగైన విద్యనూ అందిస్తామని ఏర్పాటు చేసిన బడిబాట సదస్సు లో ఎమ్. పీ.పీ సంజీవ్ కుమార్, తహసిల్దార్ రమేష్ గౌడ్ అవగాహన కల్పించారు. ఈ సదస్సు లో సర్పంచ్ పెసర వెంకటమ్మ , ఎహ్ ఎం రవికుమార్ , తిరుపతి గౌడ్ , అనిత , తదితరులు పాల్గొనారు.
No comments:
Post a Comment