Thursday, 9 June 2016

నూతన పైపు లైనుకు శంకుస్థాపన

నూతన పైపు లైనుకు శంకుస్థాప


(రెబ్బెన వుదయం ప్రతినిధి);; రెబ్బెన గ్రామ పంచాయితీలోని మొదటి వార్డు మేదరి వాడలో  నీటి పైపు లైను నిర్మాణ పనులను గురువారం జడ్పిటిసి బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి ఎద్దడిని పునరుద్ధరించాలని మంచినీటి పైపులైను కోసం 3 లక్షలు మంజూరు అయినట్లు, ఆ నిధుల ద్వారా గ్రామ పంచాయితీలో మంచినీటి కొరత తీరనుందని అన్నారు. ఈ కార్యాలయంలో వైస్ ఎంపిపి గోడిసేలా రేణుక, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఆర్ ఎస్ డబ్లి జె ఈ సోనీ , పంచాయితి కార్యదర్శి రవీందర్ వార్డు సభ్యులు చిరంజీవి, భరద్వాజ్, సత్తయ్య  కాలని వాసులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment