కొండపల్లిలో జన మైత్రి పోలీస్ సభ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని కొండపల్లి గ్రామలో నిర్వహించిన జన మైత్రి సభ గురువారం ఏర్పాటు చేశారు . జన మైత్రిలో ఎస్ ఐ టివి రావు మాట్లాడుతూ పోలిసులు ప్రజల కోసం ఫ్రెండ్లిగా ఉంటారని, ఏ సమస్యలు వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి 24 గంటలు పోలీసుల మీ చెంత ఉంటారని అన్నారు ప్రజలు భయాన్ని విడి మాకు ఎలాంటి సమాచారం అయినా అందించాలని, మేము మీకోసమే వుంటూ గ్రామ అభివృద్ధి శాంతి భద్రతలు తోడ్పడతమన్నారు ప్రజలకు చట్టాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ మంతుమేర గ్రామా ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment