అనుమతిలేని పాటశాలలపై చర్యలు తీసుకోవాలి -దుర్గం రవీందర్
(రెబ్బెన వుదయం ప్రతినిధి); జిల్లా వ్యాప్తంగా వున్నా ప్రైవేటు విద్య సంస్తలల్లో అనుమతి లేని పాటశాలల యజమన్యలపై క్రిమినల్ కేసులు నమోదు చెయలని ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి లో కే ఎల్ మహేంద్ర భవన్ లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రబుత్వం ప్రి ప్రైమరీ తరగతులకు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జరిచేసినప్పటికి జిల్లా లో ఇప్పటి వరకు చాల పాటశాలలు అనుమతి తీసుకోకుండా వ్యవహరిస్తున్నరనిన్ అన్నారు ప్రి ప్రైమరీ తరగతులు నర్సరి -ఎల్ కే జి,యు కే జి లకు 5000 నుండి 12000 వరకు ఫీజులు తీసుకుంటూ విద్యర్తులను వారి తల్లితండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు కనీస వసతులు కల్పించకుండా అర్హత కలిగిన ఉపాద్యాయులను నియమించకుండ ధనర్భానే ద్యేయంగా ప్రైవేటు విద్యాసంస్తల యజామాన్యాలు వ్యవహరిస్తున్నారని అన్నారు జిల్లాలో చాల పాటశాలలు స్వంత భావనలు లేవని షాపింగ్ చొమ్ప్లెక్ష్లలొ కొనసాగిస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రబుత్వానికి చిత్తశుద్ది ఉంటె అనుమతి లేకుండా కనీస వసతులు లేకుండా నిర్వహిస్తున్న యజామాన్యలపై కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేసారు ప్రి ప్రైమరీ తరగతులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాటశాలల ముందు ఎ ఐ ఎస్ ఎఫ్ అద్వర్యం లో ధర్నాలు నిర్వహిస్తామని దీనికి పూర్తీ బాద్యత విద్యశాఖ అధికారులే వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఎఫ్ అద్యక్షుడు కస్తూరి రవి కార్యదర్శి పుదరి సాయి నాయకులూ శేకర్ మహిపాల్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment