Friday, 17 June 2016

పాటశాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి - దుర్గం రవీందర్

పాటశాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి - దుర్గం రవీందర్


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రాష్ర్ట వ్యాప్తతంగా ఉన్న ప్రభూత్వ పాటశాల లో కనీస సౌకార్యాలు లేకపోవడంతో విద్యార్ధులు తివ్ర  ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎ ఐ యస్ యఫ్ రాష్ట్ర కమిటి పిలుపు మెరకు  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ రెబ్బెన తహసిల్దార్ కార్యాలయంలో డి టి రాంమోహన్ రావు కు వినతి పత్రం అంద జేశారు అనంతరం మాట్లాడుతూ పాటశాలలో కనీస వసతులు ఐన మరుగుదొడ్లు ,మంచినీటి సౌకర్యం ,ప్రహరి గోడలు వెంటనే కల్పించాలి అదేవిదంగా ప్రభూత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేసి విద్యారంగాన్ని ముందంజలో తిసుకేల్లలన్నారు అలాగే ప్రభూత్వ పాటశాలలో ఆంగ్ల విద్యా భోధన ను అమలు పరచాలని అన్నారు రోజురోజుకు ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలు ఎక్కువై పాటశాలలో కనీస సౌకర్యాలు కల్పించ కుండ విద్యార్దుల తలిదండ్రుల వద్ద నుండి వేల లాది రూపాయలు దండు కుంటు నిబందనకు విరుద్దంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసుకొని  పాట్య పుస్తకాలు ను అమ్ముతూ విధ్యాను వ్యాపారంగా మారుస్తున్నారని అన్నారు నిబందనలకు విరుద్ధంగా వ్యహరిం చె పాటశాలల పై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పుదరి సాయి ,మైపాల్ ,తిరుపతి ,రాజకుమార్ ,కిషోర్ తదితరాలు పాల్గొన్నారు . 

No comments:

Post a Comment