అయోడిన్ పై అవగాహన సదస్సు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 21 : అంతర్జాతీయ అయోడిన్ దినోత్సవ సందర్భంగా కొమురం భీం జిల్లా రెబ్బెన లోని ఇందిరానగర్ పాఠశాలల్లో శనివారం అవగాహాన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు డి రవీందర్ విద్యార్థుల తల్లిదండ్రులకు అయోడిన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా అయోడిన్ లోపించిన వారికి అందించవలసిన ఆహార పదార్థాల గురించి విద్యార్థులకు గ్రామములోని మాతా శిశువులకు వివరించడం జరిగింది ముఖ్యంగా అయోడిన్ లోపిస్తే వచ్చే వ్యాధులు థైరాయిడ్ గురించి వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తిరుపతమ్మ, అనితా, బి అనిత, జే అశోక్ గ్రామములోని తల్లులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment