Thursday, 5 October 2017

అక్రమంగా కలప,ఇసుక పట్టివేత

అక్రమంగా కలప,ఇసుక పట్టివేత 


కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 05 :  అక్రమంగా తరలిస్తున్న కలప  దిమ్మలు గురువారం ఆటోలో  పంగిడి మాదారం నుంచి గోలేటి మీదుగా   తాండూర్    వైపు  ఏ  పి   01   ఎక్స్  6928  నంబర్  గల  ఆటోలో తరలిస్తుండగా డీఎఫ్ ఓ వెంకటేశ్వర్లు సమాచారమేరకు  రెబ్బన మండలం లోని గోలేటి లో మాటు వేసి స్వాధీన పరుచుకున్నట్లు అటవి క్షేత్ర అధికారి రాజేందర్ ప్రసాద్ , తెలిపారు.  వీటి విలువ వేళా  5044 రూపాయలు  ఉంటుందన్నారు, అదేవిధంగా ఏ  పి 01 ఏ  బి 1866 నెంబర్ గల  ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా అదుపులోనికి తీసుకున్నట్లు పేర్కొన్నారు.  వీరితో పేరు ఫారెస్ట్ సెక్క్షన్ ఆఫీసర్ ఎం డి అక్తరోద్దిన్ , ఎఫ్ బి ఓ లు మహమ్మద్ షరీఫ్, తిరుపతి సిబ్బంది ఉన్నారు. 

No comments:

Post a Comment