Monday, 2 October 2017

గాంధీ మార్గమే దేశానికీ సన్మార్గం - ఉప తహసీల్దార్

 గాంధీ మార్గమే దేశానికీ సన్మార్గం   - ఉప తహసీల్దార్ 



   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 02 :   గాంధీజీ చూపిన మార్గమే  మన దేశానికి శ్రీరామ రక్ష  అని రెబ్బెన ఉప  తహశీల్ధార్ విష్ణు   అన్నారు . సోమవారం స్థానిక రెబ్బన తహశీల్ధార్ కార్యాలయములో  148వ  మహాత్మా గాంధీ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు . గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు . ఆయన మాట్లాడుతూ ఈనాటి యువత సత్ప్రవర్తనతోనే  దేశప్రగతి ముడిపడి ఉందని అన్నారు.  . నవ సమాజములో యువత పాత్ర చాల ముఖ్యమని , క్రమశిక్షణతో ఉండాలని  , సమాజానికి పనికి వచ్చే పనులు  చేయాలని తెలిపారు . ఈ కార్య క్రమములో  తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ,రెవిన్యూ  ఇనస్పెక్టర్  అశోక్, వి ఆర్ ఓ ఉమ్లాల్, స్థానిక నాయకుల తదితరులు ఉన్నారు . 

No comments:

Post a Comment