Monday, 11 December 2017

సమిష్టి సమన్వయము తో ముందుకు వెళ్ళాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

సమిష్టి సమన్వయము తో ముందుకు వెళ్ళాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11: ప్రజా సమస్యలపై  సమిష్టి సమన్వయము తో పరిష్కారమార్గము ను చూపాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు సోమ వారం స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయము లో   గ్రివేన్స్ డే ను నిర్వహించిన జిల్లా ఎస్పి ప్రజా ఫిర్యాదులను ఫిర్యాదు దారుల  నుంచి నేరుగా స్వీకరించారు, ప్రజా ఫిర్యాదు విబాగం లో  ఆసిఫాబాద్ పట్టణం కు చెందిన రాచర్ల లక్ష్మయ్య s/o విశ్వనాధ్  తన యొక్క స్వాదినం అయిన 5 ఎకరాలు భూమి ను మరియు 19 లక్షల రూపాయలను మోసగించి అన్యులు తీసుకున్నారని వారి పైన తగు చర్య తిసుకోవలసింది గా జిల్లా ఎస్పి ను కోరారు.ఈస్గం మండలం కు చెందిన  భుమాకర్ తుకారం తనకు చెందిన భూమిను అన్యులు ఆక్రమించుకొని తన పైన మరియు కుటుంబ సబ్యుల పైన దాడులకు దిగుతున్నారని జిల్లా ఎస్పి కు ఫిర్యాదు చేశారు పై ఫిర్యాదుల పైన స్పందినచిన జిల్లా ఎస్పి బాదితులకు న్యాయం జరిగే చర్య లను తీసుకుంటామని జిల్లా ఎస్పి హామీ ను ఇచ్చారు. ఈ కార్యక్రమము లో ఎస్పి సిసి శ్రీనివాస్ , పోలీస్ ప్రధాన కార్యాలయ ఏ.ఓ ప్రహలద్  సినియర్ అసిస్టెంట్ సూర్య కాంత్ ,ఇంతియాజ్, కిరణ్ కుమార్ , ఫిర్యాదుల విబాగం అధికారిని సునీత మరియు  పీ ఆర్ ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment