ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి ; జిల్లా పాలనాధికారి చంపాలాల్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 4 : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంగా జిల్లా పాలనాధికారి ఎం చంపాలాల్ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. పాలనాధికారి మాట్లాడుతూ ఆర్జీదారుడు నుండి వచ్చిన ఆర్జీలను స్వీకరించి సత్యంను అసత్యాలు పరిష్కరించాలన్నారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన శాఖలను అధికారులు సత్వరమే స్పందించాలని ఫిర్యాదు విభాగంలో భాగంగా ఈ మొత్తం నలభై రెండు ఆర్జీలు అందాయన్నారు రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రామయ్య కళ్యాణ లక్ష్మి ద్వారా రావాల్సిన డబ్బులు రాలేదని అవి ఇప్పించుట కొరకు పోతపల్లి గ్రామానికి చెందిన అమృత తన భూమి చెరువులో మునిగి పోయిందని నష్టపరిహారం ఇచ్చుట కొరకు మండలలం జనకాపూర్ కు చెందిన రాజుభాయ్ వితంతు పింఛన్ కొరకు సురేంద్రనాథ్ బ్యాంకు రుణం ఇవ్వడం లేదని రెబ్బెనకు చెందిన సోమయ్య వృద్ధాప్య పింఛన్ కోసం పెంచికల్పేట్ గ్రామంలో కొమురంభీం విగ్రహ ఏర్పాటు చేయాలని ఆదివాసీ కమిటీ వారు ఆర్జీలు స్పందించారు ఈ ప్రజా ఫిర్యాదులు జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ కుమార్ సిపిఓ కృష్ణయ్య అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment