సింగరేణి ఆద్వైర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) సింగరేణిఆద్వైర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని రెబ్బెన మండల కేంద్రములో గల గోలేటిలో గురువారం నాడు జి ఎం రవి శంకర్ ప్రారంభించారు. దీనిలో కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు పరిక్షలు చేయించుకున్నారు ఈ శిబిరం ఈ రోజు రేపు కొనసాగుతుందని తెలిపారు.
No comments:
Post a Comment