Saturday, 19 December 2015

జాతియ స్థాయికి ఎంపికైన సింగరేణి విద్యార్థులు

జాతియ స్థాయికి ఎంపికైన సింగరేణి విద్యార్థులు

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఈ నెల 15 నుండి 18  వరకు హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియం కోచింగ్ క్యాంపులో రాష్ట్ర జట్టు ఎంపికైనట్లు బాల బ్యాడ్మింటన్ అసోషియెసన్  ఆర్ నారాయణ మూర్తి తెలిపారు జాతీయ స్థాయికిఎంపికైన విద్యార్థులు బిహార్ పాట్నాలో జరిగే బాల్  బ్యాడ్మింటన్ పోటిలలో ఆడుతారని ఆయనఅన్నారు. క్రీడాకారులు కె, స్వప్న సిద్ధర్థ రాజ్, టి, సుస్మిత సింగరేణి పాటాశాలకు  చెందిన విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను ఎచ్ ఎం శ్రీనివాస్,  పీఈటి భాస్కర్, ఎ,అయ్,టి,యు,సి నాయకుడు ఎస్, తిరుపతి. టిజిబికేఎస్ సదాశివ్ కేంద్ర కార్యవర్గ సభ్యుడు ఎం శ్రీనివాస్ రావు, అయ్,ఎన్,టి,యు,సి నాయకుడు ఎస్ ప్రకాష్ రావు లతో పాటు స్థానిక సర్పంచ్ టి, లక్ష్మన్ అభినందించారు.

No comments:

Post a Comment