కార్మికులకు ఘన సన్మానం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్ షిప్ 1ఏ బెల్లంపల్లి ఏరియాలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఆరుగురు కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం, శ్రీనివాసరావు, ఎస్, తిరుపతి, బయ్య మొగిలి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment