రెబ్బెనలో ఈ నెల 4 న వ్యాన్ వస్తువులు జాకులు . బ్యాటరీలు దొంగలించిన కేసులో ముగ్గురు ని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు రెబ్బెన ఎస్ ఐ సురేష్ . మాదారం ఎస్ ఐ టి వి రావు తెలిపారు. రెబ్బెనకు చెందినా గోడిసేలా భార్గవ్ గౌడ్, మనీష్,సతీష్ లను సామాగ్రి అమ్ముతుండగా చాక చక్యంగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. బాదితుడు రామడుగు శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదు మేరకు అరెస్ట్ చేసి రిమాండు చేసినట్లు తెలిపారు.
No comments:
Post a Comment