Wednesday, 23 December 2015

మండలాభివ్రుద్ధికి తోడ్పడాలి

 మండలాభివ్రుద్ధికి తోడ్పడాలి


రెబ్బన మండలంలో సోమవారం రోజున ఏమ్పిడివో కార్యాలయంలో ముఖ్య అతిధిగా జడ్పి చైర్మన్ శోభారాణి అబివృద్దికి తోడ్పడాలని అన్నారు. మండల ప్రజా పరిషత్  కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు అబివృద్ది సంక్షేమల పై, మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు , సకాలంలో పనులు వేగావంతంగా నిర్వహించాలని, ఈ సమావేశంలో మండల సర్వతోముఖాబివ్రుద్దికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాబురావు, ఎంపిపి సంజీవ్, ఏమ్పిడివో ఎం ఏ అలీం, ఎమ్మార్వో రమేష్ గౌడ్, మండల ఎంపిటిసి లు, సర్పంచ్ లు, సంభందిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment