Thursday, 17 December 2015

మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం

     మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలం  ఈ నెల 21 సోమవారం రోజున మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరుగనున్నట్లు ఈ  కార్యాక్రమం లో పలు అబివృద్ది సంక్షేమల పై  సమావేశం కొనసాగుతుందని ఏమ్పిడివో ఎం ఏ అలీం పత్రిక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అధికారులు, నాయకులను,ప్రజలను సకాలంలో హాజరు కావాలని  ఈ సమావేశంలో మండల సర్వతోముఖాబివ్రుద్దికి పాటుపడే అంశాలపై సర్వ సభ్య సమావేశం ఉంటుందని ఏమ్పిడివో  అన్నారు.

No comments:

Post a Comment