గిరిజన యునివర్సిటిని తరలిస్తే ఊరుకోం
ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యార్ధులు అధికంగా ఉన్నారని అలాంటి జిల్లాకు అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుత్రపన్ను తుందని రాష్ట్ర ప్రభుత్వ యొక్క కుట్రలను తిప్పికొట్టుటకు విద్యార్ధులు సిద్ధంగా ఉన్నారని ఎ ఐ ఎస్ ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు ఈ సందర్బంగా రెబ్బెన లో ని అర్ అండ్ బి గెస్ట్ హౌజ్ వద్ద మోకాళ్ళపై నిల్చొని కళ్ళకు గంటలు కట్టుకొన్ నిరసన వ్యక్తం చేశారు, అనంతరం మాట్లాడుతూ కొమురంబిం వర్ధంటిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసియర్ గారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోనె గిర్జన యునివరిసిటి ఏర్పాటు సెస్స్తామని హమీచ్చారని అన్నారు కానీ ఇప్పుడు గిరిజన యునివరిసిటి వరంగల్ జిల్లాకు తరలించేందుకు అన్నారని ఆదిలాబాద్ జిల్లలో 18 జిరిజనులే ఉన్నారని వారిలో సుమారు 2 లక్షాల పైగా గిరిజన విద్యార్ధులు ఉన్నారని అన్నారు గతంలోనే ఉట్నూర్ లో 400 ఎకారాల ప్రభుత్వ భూమిని గుర్తించారని అన్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి గిరిజన యునివర్సిటి ని వరంగల్ జిల్లాకు తరలించి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయాలనీ చుస్తే ఎ ఐ ఎస్ ఫ్ గా ఉద్యమాల నిర్వహిస్తామని అన్నారు జిల్లలో ఉన్న మంత్రులు యునివర్స్ టి పై ఆదిలాబాద్ జిల్లా విద్యార్ధుల కు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చెశరు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఫ్ మండల కార్యదర్శి పూదారి సాయి, ఉపాద్యాక్షులు మహిపాల్, ప్రదీప్, నాయకులు రాజు, మహేందర్, కార్తిక్, సాయి, దశరధ్ తదితరులు పాల్గోన్నరు.
No comments:
Post a Comment