Friday, 4 December 2015

బి సి చైతన్య సదస్సును విజయవంతం చేయండి

బి సి చైతన్య సదస్సును విజయవంతం చేయండి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ఈ నెల 6 వ తేదిన ఆదివారం రోజున హైదరాబాద్ లోని బిసి ఐక్య సఘర్షణ సమితి ఆధ్యర్యంలో బిసి కులాల చితన్య సదస్సు ఉంటుందని బిసి ఐక్యా సంఘర్షణ సమితి జిల్లా అద్యక్షుడు కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు రెబ్బన అతిధి గృహంలో శుక్రవారం నాడు విలేకర్ ల తో మాట్లడుతూ  ఈ సదస్సు బిసి ఐక్యా సంఘర్షణ సమితి జాతీయ అస్యక్షుచు విజిఅర్ నారశోని హాజర అవుతారని ఈ సదస్సులో బిసి కులాల దారు ఎదుర్కొటున్న సమస్యలిపై చర్చంచి తీర్మానం చేయడం జరుగుతుందని దేశవ్యాప్తంగా బి సి కులాలు చలో సమస్యలు ఎదుర్కోటు న్నారని ముఖ్యంగా రాష్ట్రంలో బి సి కులాల వారు చలో పేదరికంలో ఎన్నరాని బి సి వాలందరికి కళ్యాణ లక్ష్మి పధకం అమలు చేయాలనీ వాళ్ళందరికీ 3 ఎకరాలు భుమియియ్యాలి డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రంలో బోగే ఉపేందర్, పాలగని పర్యతాలు, మాస్క రమేష్, రామగిరి సతీష్, గజ్జెల తిరుపతి. తదితరులు పాలుగోన్నారు .

No comments:

Post a Comment