Monday, 7 December 2015

అంబేడ్కర్‌కు ఘన నివాళి

అంబేడ్కర్‌కు ఘన నివాళి

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ 59వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళ్ళర్పించారు.దుర్గం రాజేష్  నేతృత్వంలో రెబ్బెన మండల కేంద్రంలోని ఆదివారం నాడు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా zptc బాపురావ్  అధ్యక్షులు దుర్గం హనుమంతు జండా ఏగారవేశారు అనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం కృషి చేసిన మహావ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు. సమాజ మార్పు కోసం ఆయన ఆశయ సాధనకు ప్ర తీ ఒక్కరు కృషి చేయాలని  కోరారు.ఈ కార్యక్రమంలోదొమల పోచయ్య, దుర్గం భరత్వాజ్ , మోడెం సుదర్శన్ గౌడ్ పొట్ శ్రీదర్ రెడ్డి ,కర్నతం పెంటయ్య ,లెండుగురెగంటుమేర ,భేమేష్ ,గోడిసేలా వేంకటేశ్వరుగౌడ్,గొగర్ల రాజేష్ ,వేంకటేశం ,గొగర్లతిరుపతి .  తదితరులు పలుగోన్నారు  

No comments:

Post a Comment