సమస్యల వలయములో ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి)
రెబ్బన మండల కేంద్రం లోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ నైజం పాలన నుండి ఉన్నపట్టికి ఇప్పటివరకు ఎటువంటి సౌకర్యాలు లేఖ సమస్యలతో కొట్టు మిట్టడుతుంది ఆసిఫాబాద్ నియోజకవర్గం లోని ఏకైఖ రైల్వే స్టేషన్ ఎనిమిది మండలాల ప్రజలకు ఈ ఒక్క రైల్వే స్టేషన్ మాత్రమే దిక్ఖు ప్రతి రోజు సుమారు 500 మంది ఉద్యోగ రిత్య ప్రయాణం చేస్తూ ఉంటారు చదువుకొనే విద్యార్థులు సైతం ఈ స్టేషన్ నుండే ప్రయాణిస్తూ ఉంటారు మండలం లో సింగరేణి జి యం కార్యాలయం ఉన్నందున అనునిత్యం దూరప్రాంతాలకు వెళ్ళుటకు రెబ్బన స్టేషన్ లో తెలంగాణ,న్యూ డిల్లీ ఎక్ష్ప్రెస్ మరియు జనత ఎక్ష్ప్రెస్స్ లు ఆగక పోవడంతో ప్రయాణికులు
ఇబ్బంది పడుతున్నారు.రైల్వే స్టేషన్ ప్రయాణికులకు కాలకృత్యాలు తీర్చుకొనుటకు కనీస సౌకర్యాలు లేక నానా ఇబందులు పడుతున్నారు మొదటి ఫ్లా ట్ ఫామ్ నుండి రెండవ ఫ్లాట్ ఫామ్ కు వెళ్ళుటకు ఫూట్ ఫ్లై ఓవర్ లేక ప్రయాణికులు అత్యంత ప్రమాదకరంగా పట్టాల పై నుండి దాటుతున్నారు. మరియు స్టేషన్ అత్యంత సమీపంలో బొగ్గు లోడింగ్ కేంద్రం ఉన్నందున లోడింగ్ సమయం లో సి ఎల్ గేటు వద్ద గంటల తరబడి ప్రజలు వాహన చోదకులు వేచి ఉండాల్సి వస్తుంది.ఏమర్జేన్స్ అంబులెన్సు సైతం గేటు వద్ద ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున సంబందిత రైల్వే అధికారులు ఇకనైన సమస్యల పై స్పందించాలని అఖిల పక్షం అద్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రాలు అధికారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల యం పి పి సంజీవ్ కుమార్,తెదేపా మండలాద్యక్షుడు సుదర్శన్ గౌడ్. మాజీ జడ్పిటి సి పల్లె ప్రకాష్ రావు ,నాయకులూ లవుడ్య రమేష్. బొమ్మినేని శ్రీదర్ మాణిక్యరావు .పొటు శ్రీదర్ రెడ్డి. శంకరమ్మ. ప్పెసర మధునయ్య , వెంకటమ్మ. పల్లె రాజేశ్వరావు. భీమేశ్ లక్ష్మన్. పెంటయ్య.రాజేష్ .రాజగౌడ్. ఉమేష్.భార్గవ్ .లు పాల్గోన్నారు.
ఇబ్బంది పడుతున్నారు.రైల్వే స్టేషన్ ప్రయాణికులకు కాలకృత్యాలు తీర్చుకొనుటకు కనీస సౌకర్యాలు లేక నానా ఇబందులు పడుతున్నారు మొదటి ఫ్లా ట్ ఫామ్ నుండి రెండవ ఫ్లాట్ ఫామ్ కు వెళ్ళుటకు ఫూట్ ఫ్లై ఓవర్ లేక ప్రయాణికులు అత్యంత ప్రమాదకరంగా పట్టాల పై నుండి దాటుతున్నారు. మరియు స్టేషన్ అత్యంత సమీపంలో బొగ్గు లోడింగ్ కేంద్రం ఉన్నందున లోడింగ్ సమయం లో సి ఎల్ గేటు వద్ద గంటల తరబడి ప్రజలు వాహన చోదకులు వేచి ఉండాల్సి వస్తుంది.ఏమర్జేన్స్ అంబులెన్సు సైతం గేటు వద్ద ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున సంబందిత రైల్వే అధికారులు ఇకనైన సమస్యల పై స్పందించాలని అఖిల పక్షం అద్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రాలు అధికారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల యం పి పి సంజీవ్ కుమార్,తెదేపా మండలాద్యక్షుడు సుదర్శన్ గౌడ్. మాజీ జడ్పిటి సి పల్లె ప్రకాష్ రావు ,నాయకులూ లవుడ్య రమేష్. బొమ్మినేని శ్రీదర్ మాణిక్యరావు .పొటు శ్రీదర్ రెడ్డి. శంకరమ్మ. ప్పెసర మధునయ్య , వెంకటమ్మ. పల్లె రాజేశ్వరావు. భీమేశ్ లక్ష్మన్. పెంటయ్య.రాజేష్ .రాజగౌడ్. ఉమేష్.భార్గవ్ .లు పాల్గోన్నారు.
No comments:
Post a Comment