Thursday, 25 February 2016

రెండు ట్రాక్టర్లు పట్టివేత

రెండు ట్రాక్టర్లు పట్టివేత 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);;  రెబ్బెన మండలములోని కొండ పల్లి గ్వాగు నుండి అక్రమంగా తరలిస్తున్నా  రెండు ఇసుక ట్రాక్టర్లను మంగళ వారము రాత్రి పట్టుకున్నారు . అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారాన్ని తెలుసు కున్నా తహసిల్దార్ రమేష్ గౌడ్ రాత్రి 10. 30 గంటలకు అక్రమ దారులపై మెరుపు దాడి చేసి పట్టుకున్నారువాహనదారులు 4000 జరిమానా  బుధవారం నాడు విదించారు . ఈయనతో పాటు ఆర్ ఐ అశోక్ , వి ఆర్ ఓ ఉమ లాల్  ఉన్నారు .    

No comments:

Post a Comment