రెండు ట్రాక్టర్లు పట్టివేత
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండలములోని కొండ పల్లి గ్వాగు నుండి అక్రమంగా తరలిస్తున్నా రెండు ఇసుక ట్రాక్టర్లను మంగళ వారము రాత్రి పట్టుకున్నారు . అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారాన్ని తెలుసు కున్నా తహసిల్దార్ రమేష్ గౌడ్ రాత్రి 10. 30 గంటలకు అక్రమ దారులపై మెరుపు దాడి చేసి పట్టుకున్నారువాహనదారులు 4000 జరిమానా బుధవారం నాడు విదించారు . ఈయనతో పాటు ఆర్ ఐ అశోక్ , వి ఆర్ ఓ ఉమ లాల్ ఉన్నారు .
No comments:
Post a Comment