పేదరిక నిర్మూలనకై వ్యవసాయ శిక్షణ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ పల్లె ప్రగతి అమల్లొ భాగంగా రెబ్బెన మండలంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బందికి సుస్థిర వ్యవసాయ విభాగంలో కమ్యూనిటీ కో ఆర్డి నే ట ర్ మరియు క్లస్టర్ కార్యకలాపాలు ఒక రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ తదుపరి గ్రామా సందర్భాలలో భాగంగా పుంజు మేర గూడెం గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్న స్వయం సహాయక మహిళలతో సమావేశం నిర్వహించి ప్రస్తుతం వ్యవసాయ విధానంలో సాగు పద్దతులు ఏరువులు విత్తనాల సరఫరా రు ణా లు లబ్యత పంట దిగుబడులు మరియు వాటి మార్కెటింగ్ వంటి అంశాలలో ప్రస్తుతం ఆచరిస్తున్న పద్దతులు గూర్చి తెలుసుకుని విశ్లేషణ చేయడం జరిగింది దీని ద్వార విలువ గొల్పు విశ్లేషణ కూరగాయలు సాగు కందుల పంట సాగులో దశలను విశ్లేషించడమైనది ఈ కార్యక్రమంలో తెలం గా ణ పల్లె ప్రగతి రెబ్బెన క్లస్టర్ ఎ పి మం రాజ్ కుమార్ మరియు వెంకటరమణ ఎ పి యం కో ఆర్డినేటర్ రెబ్బెన మరియు సిబ్బంది సి సి లు కాశయ్య హన్ముంతు రావు తూకరం తిరుపతి శంకర్ పరమేష్ మరియు రాజ్ మొహమద్ కాంతారావు పాల్గొన్నారు
No comments:
Post a Comment