Sunday, 21 February 2016

ఈవో బాపిరెడ్డి పై మండిపడ్డ భక్తులు

ఈవో బాపిరెడ్డి పై మండిపడ్డ భక్తులు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; గంగాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం సందర్భంగా స్వామి కళ్యాణం మహొత్సవం  సందర్భంగా భక్తులు అధిక  సంఖ్యలో పాల్గొనడంతో మంచినీటి సౌకర్యం అంతంత మాత్రాన ఉండడంతో దాహంతో భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో కూర్చునే స్థలంలో ఎండ విపరీతంగా కొడుతున్నా పైన టెంట్ అంతంత మాత్రాన  వేయడంతో అసౌకర్యాల మద్య చిన్న పిల్లలు, వృద్ధులు,  భక్తులు ఎర్రటి మండుటెండలో కళ్యాణ మండపం వద్ద అవస్తలు పడ్డామని భక్తులు తెలిపారు. ఈవో బాపిరెడ్డి పైన భక్తులు మండి పడ్డారు. మొదటి రోజున ఈ విధంగ ఇబ్బంది ఉంటె పౌర్ణమి నాడు జరుగు జాతరకు వేలకొద్ది వచ్చే భక్తులు ఎంత ఇబ్బంది పడతారో గమనించాల్సిన విషయమని భక్తులు తెలిపారు. 

No comments:

Post a Comment