గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రబుత్వ లక్ష్యం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) గ్రామా గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రబుత్వ లక్ష్యం అని ఎం ఎల్ సి పురాణం సతీష్, ఆసిఫాబాద్ నియోజాకవర్గ ఎం ఎల్ ఎ శ్రీమతి కొవలక్ష్మి అన్నారు గురువారం నంబాల గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజచేసారు అనతరం
పశు వైద్యశాలను ప్రారంభించారు మరియు గంగాపూర్ గ్రామానికి వెళ్లి బి టి రోడ్ ఏర్పాటుక కై భూమిపూజ చేసారు అనతరం వారు మాట్లాడుతూ గ్రామా గ్రామా ల అభివృద్దే తెలంగాణ లక్ష్యమని అన్నారు గత ప్రబుత్వాలు చేయలేని అభివృద్ధి పనులు ఈ తెలంగాణ ప్రబుత్వం చేస్తుందని ముందు ముందు మరిన్ని ప్రబుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి రాష్ట్ర అభివృద్దికై మన ముఖ్యమంత్రి కే సి ర్ కంకణం కట్టుకున్నారని బంగారు తెలంగాణే మన లక్ష్యమని అన్నారు ఎం ఎల్ సి పురాణం సతీష్ ఎం పి పి సంజీవ్ కుమార్, జడ్ పిటిసి బాబూరావు, స్తానిక సర్పంచ్ గజ్జెల సుశీల, స్తానిక ఎం పి టి సి కొవ్వూరి శ్రీనివాస్, సర్పంచులు కుందారపు శంకరమ్మ , చెన్న సోమశేకర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment