వార్షిక పరిక్షలకు విద్యార్తులకు ఆవగాహన సదస్సు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ సెకండరీ ప ఠా శాలలోని విద్యార్తులకు మరియు కస్తుర్భ వసతి గృహం విద్యార్తులకు వార్షిక పరిక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో ఒత్తిడిని ఎలా అధికమించాలో అని అభినవ సేవ సమస్త తాండూర్ అద్వర్యం లో ఆదిలాబాద్ సామజిక సమస్య సౌ జాన్యం తో ఆవగాహన కార్యక్రమం ఏ ర్పాటు చేసారు ఈ కార్యక్రమానికి ముక్య అతిధి ప్రముఖ వ్యకిత్వ డాక్టర్ కవిత అజయ్ గారు హాజరై విద్యార్తులకు అవగాహనా కల్పించారు జ్ఞాపక శక్తి పెరగటానికి యోగ చేయాలనీ పరిక్షల ముందు ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదివి ఆ తదుపరి సమాధానాలు రాయాలని ఈ కార్యక్రమంలో అభినవ సంస్థ అద్యక్షులు సంతోష్ కుమార్ జెడ్ పి ఎస్ ఎస్ ప్రధాన నో పాధ్య యుడు వామనమూర్తి కస్తుర్భ ప్రిన్సిపాల్ సుమలత ఆ సంస్థ సభ్యులు గోపాలకృష్ణ లక్ష్మణ చారి క్రిష్ణ స్రావాన్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment