Tuesday, 9 February 2016

ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి


ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  ఆయుర్వేద మందుల ద్వారా ఆరోగ్యం త్వరగా నయమవుతుందని బెల్లంపల్లి ఏరియ డీవై జీఎం చిత్తరంజన్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గం,ల నుండి మధ్యాహ్నము 1 వరకు ఆయుర్వేద వైద్య శిభిరాన్ని నిర్వహించడం జరుగుతుందని అలాగే సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహిస్తున్నారని ఈ వైద్య శిభిరంలో దీర్ఘ కాలిక వ్యాదులైన కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, పక్షవాతం, మలబద్దకము, అస్తమా, స్త్రీ ల వ్యాధుల గురించి పరిక్షించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment