Saturday, 2 May 2015

వడదెబ్బతాకిడికి ఒక వ్యక్తి మృతి

 రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామపంచాయితీ పరిధిలో  గురువారం నాడు ఎన్టీఆర్‌ కాలనీ కి చెందిన గొలుసుల సాయిలు (65) అనే వ్యక్తి పనికి వెళ్లి తిరిగి వచ్చే టప్పుడు మార్గమద్యంలో  వాంతులు చేసుకుని పడిపోయాడు గమనించిన  కుమారుడు సాయిలు తండ్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. 

No comments:

Post a Comment