Wednesday, 13 May 2015

మిషన్ కాకతీయ పనులను పరివేక్షించిన ఎమ్.పి.డి.ఓ.



రెబ్బెన, మే12(వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు ను మిషన్ కాకతీయ లో బాగంగా పునురుద్దరించు కార్యక్రమంలో సోమవారం రోజున పనుల పరివేక్షించి చెరువు కట్ట పనుల నాణ్యత ను పరిశీలించిన రెబ్బెన మండల ఎమ్.పి.డి.ఓ. ఆలిం, ఈ కార్యక్రమం లో కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ మదనయ్య, వార్డ్  మెంబర్ చిరంజీవి పాలుగోన్నారు.

No comments:

Post a Comment