Tuesday, 26 May 2015

చెరువు పనులు నాసిరకం



రెబ్బెన : మండలంలోని ధర్మారం శివారులో ఉన్న నల్లమల చెరువు పనులు నాసిరకంగా ఉన్నట్లు రైతులు ఎల్‌ జయరాం, గొర్ల చంద్రయ్య , బిక్కు, మదునయ్య తెలిపారు. ఈసందర్బంగా ఎంపీపీ సంజీవ్‌ కుమార్‌, జడ్పీటీసీ బాబు రావ్‌ నాయకులు సందర్శించారు. ఇసుకమట్టితో కూడిన కంకరను చూసి నాసిరకం పనులని అన్నారు.

No comments:

Post a Comment