Wednesday, 13 May 2015

రెబ్బెన లో ఎన్.టి.అర్. విగ్రహాన్ని పగలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు






రెబ్బెన, మే12(వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలోని బస్సు స్టాండ్ వద్ద గల ఎన్.టి.అర్. విగ్రహాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విగ్రహం ముక్కు మరియు చేయి ని విరోగ్గోట్టారు, దీంతో మండలంలోని తెదపా నాయకులూ రాష్ట్ర రహాదరి మీద రాస్తా రోకో చేసి ఈ ఘటన కు కారకులైన వ్యక్తులను పట్టుకొని కటినంగా శిక్షించాలని సిర్పూర్ నియోజికవర్గం ఇంచార్జ్ రావి శ్రీనివాస్ ఎస్.ఐ. హనుక్ ను కోరారు, ఈ కార్యక్రమం లో మండల తెదపా అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, తెదపా జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, రెబ్బెన గ్రామా ఉప సర్పంచ్  శ్రీదర్ బొమ్మినేని, అజయ్ జేస్వాల్, సురేష్ జైస్వాల్, బొంగు నరసింగరావు, మద్ది శ్రీనివాస్, బార్గవ్ గౌడ్, జాకీర్, నవీన్ తదితరులు పాలుగోన్నారు . 




  

No comments:

Post a Comment