Saturday, 16 May 2015

మినీ మహానాడును విజయవంతం చేయాలి


రెబ్బెన : మండలం నుండి తెదేప కార్యకర్తలు ఈ నెల 17 ఆదివారము నాడు మంచిరియాల లోని యం ఎన్ అర్      ( గద్దరేగాడి)  గార్డెన్ లో  జరుగు ఆదిలాబాద్ తూర్పు జిల్లా స్తాయి  మినీ మహానాడు కు భారి సంఖ్య  లో హాజరై విజయవంతం చేయాలని  రెబ్బెన మండల  తెదేప అధ్యక్షుడు మోడేం సుదర్శన్ గౌడ్  విలేకరుల సమావేశం లో పిలుపునిచ్చాడు ఈ సమావేశం లో  బొంగు నర్సింగరావు , పొగాకు నవీన్ , గొడిశెల భార్గవ్ గౌడ్ , రాజాగౌడ్ ,  కస్తూరి మహేష్ , నాగరాజు మరియు తదితరా కార్యకర్తలు పాల్గొన్నారు.     

No comments:

Post a Comment